Home » » ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఏర్పడి నేటికీ 60 ఏళ్ళు అయింది (11/01/1958)

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఏర్పడి నేటికీ 60 ఏళ్ళు అయింది (11/01/1958)

 ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఏర్పడి నేటికీ 60 ఏళ్ళు అయింది (11/01/1958)

అంతకముందు  27 బస్సులూ 166 మంది సిబ్బందితో  ట్రాన్స్‌పోర్ట్‌  సంస్థ ఉన్నా  అది  నిజాం రైల్వే లో భాగంగా ఉండేది ఈ ట్రాన్స్‌పోర్ట్‌ సంస్థను 1932 లోనే  నిజాం ప్రభుత్వం నాలుగు లక్షల రూపాయల పెట్టుబడితో  నెలకొల్పింది